తిట్లు, ఆరోపణలు బంద్ చేద్దాం: కేంద్రమంత్రి బండి

64చూసినవారు
తిట్లు, ఆరోపణలు బంద్ చేద్దాం: కేంద్రమంత్రి బండి
తిట్లు, ఆరోపణలు బంద్ చేసి అభివృద్ధిపై ఫోకస్ పెడదామని హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని, కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. సిరిసిల్లలో మున్నూరుకాపు సంఘ కళ్యాణ మండపం అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఎన్నికలైపోయినయ్. ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దామని ఆయన హితవు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్