తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

56చూసినవారు
తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
కథలాపూర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మెట్ పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన రికార్డ్స్ ఖచ్చితంగా నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. అనంతరం ధరణి సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చే అన్ని ఫిర్యాదులను వెంటనే పరిష్కార మార్గం చూపాలని అన్నారు.

సంబంధిత పోస్ట్