రాజన్నకు పూజలు చేసిన కలెక్టర్

85చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా శనివారం వినాయక చవితి నేపథ్యంలో రాజన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఏఈఓ బి. శ్రీనివాస్ కలెక్టర్నికు శేష వస్త్రం, లడ్డు ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు కలెక్టర్ ను వేదోక్త ఆశీర్వచనం చేశారు. వీరి వెంట పర్యవేక్షకులు వరి నరసయ్య, ఎడ్ల శివ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్