పేద ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది

1062చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ మండల నాయకులు, ఏసుక్రీస్తు శిష్య బృందం సభ్యులు, యాదవ సంఘం సభ్యులు, రజక సంఘం సభ్యులు. కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు. పేద ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

సంబంధిత పోస్ట్