భజన కార్యక్రమం నిర్వహించిన భక్తజనం

61చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ (లెవన్ టైగర్స్ యూత్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత వద్ద సోమవారం రాత్రి మల్లారం రామ భజన బృందం భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భజన కీర్తనలతో అమ్మవారి మండపం మార్మోగింది. అధిక సంఖ్యలో భక్తులు భజన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి సేవలో తరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్