తక్కలపెళ్లి గ్రామంలో అయోధ్య అక్షింతల వితరణ

581చూసినవారు
తక్కలపెళ్లి గ్రామంలో అయోధ్య అక్షింతల వితరణ
కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామంలో బుధవారం అయోధ్య నుంచి వచ్చినటువంటి శ్రీరాములవారి అక్షింతలు అయ్యప్ప స్వాములతో పాటు పలువురు ఇంటింటికి వితరణ చేయడం జరిగింది. బీడీ కంపెనీ భూమయ్యతో పాటు పలువురు అయ్యప్ప భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్