నీటిని విడుదల చేయాలని రైతుల ధర్నా

22897చూసినవారు
వేములవాడ నియోజవర్గం పరిధిలోని కథలాపూర్ మండల కేంద్రంలో శనివారం రైతులు వరద కాలువ వద్ద నీరు విడుదల చేయాలని ధర్నా చేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వరద నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్