మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

1103చూసినవారు
దాతల సహకారంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం బుధవారంతో 1062 రోజులకు చేరుకుందని ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ తెలిపారు. అనునిత్యం రాజన్న ఆలయానికి అతి సమీపంలోని లక్ష్మీగణపతి కాంప్లెక్స్, ఆలయ పార్కింగ్, భీమేశ్వర ఆలయ ప్రాంతాల్లో పేదలకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. స్వచ్ఛందంగా సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్