సరస్వతి శిశు మందిర్ వార్షికోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్

51చూసినవారు
సరస్వతి శిశు మందిర్ వార్షికోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ వార్షికోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అనేది ఎంతో ముఖ్యమైనది అన్నారు. జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి తొలిమెట్టు పాఠశాల స్థాయిలోనే పడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్