తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రాజన్న ఆలయ కళాభవన్ లో తేదీ ఈనెల 31 ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉగాది సంబరాలు 2024 మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్, శ్రీలంబోదర కల్చరల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో కళాకారులు పాల్గొన్నారు.