ప్రమాదాలు జరగకముందే స్పందించాలి: ప్రయాణికులు

55చూసినవారు
గత మూడు నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ తో పాటు వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్మించిన డివైడర్స్ పక్కన వర్షపు నీరు నిలిచింది. దీంతో డివైడర్ నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు నీటిని శుభ్రం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్