పదవీవిరమణ చేసిన రాజన్న ఆలయ ఎలక్ట్రికల్ ఏఈ డి. శేఖర్

75చూసినవారు
పదవీవిరమణ చేసిన రాజన్న ఆలయ ఎలక్ట్రికల్ ఏఈ డి. శేఖర్
వేములవాడ రాజన్న ఆలయ ఎలక్ట్రికల్ ఏఈ డి. శేఖర్ శుక్రవారం పదవీ విరమణ సందర్భంగా ఈఓ రామకృష్ణ తన కార్యాలయంలో శేఖర్ కు శాలువతో సత్కరించి సన్మానించారు. అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంకేపల్లి హరికిషన్, గౌరవ అధ్యక్షుడు సీరిగిరి శ్రీరాములు కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్ ఈఈ రాజేష్, ఏఈఓ నవీన్, నమిలకొండ రాజేశ్వర్, కట్కూరు వెంకన్న, ఉద్యోగులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్