సీసీ కెమెరాలు ప్రారంభించిన వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్

79చూసినవారు
సీసీ కెమెరాలు ప్రారంభించిన వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్
వేములవాడ రూరల్ మండలం వెంకటాంపల్లి గ్రామంలో నాలుగు సీసీ కెమెరాలను మంగళవారం రూరల్ సీఐ శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల వల్ల దొంగతనాలు జరగకుండా ఉంటాయని అన్నారు. కెమెరాలు ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణ జరుగుతుందని, నేర విచారణలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని ఆన్నారు. సీసీ కెమెరాలు వున్న ప్రాంతాల్లో దొంగతనాలు చాలావరకు తగ్గాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్