చేయి గుర్తుపై ఓటు వెయ్యండి: ప్రభుత్వ విప్ ఆది

72చూసినవారు
చేయి గుర్తుపై ఓటు వెయ్యండి: ప్రభుత్వ విప్ ఆది
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13 జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఒకేసారి నాన్ లోకల్ అయిన వినోద్ కుమార్ కు ఇచ్చారు. ఒకసారి బండి సంజయ్ కి ఇచ్చారని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్