కేసీఆర్.. ప్రజల తీర్పును అవమానిస్తున్నారు: జూపల్లి

66చూసినవారు
కేసీఆర్.. ప్రజల తీర్పును అవమానిస్తున్నారు: జూపల్లి
ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ నల్గొండలో సభ నిర్వహించారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజల తీర్పును కేసీఆర్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాడిందని, అందుకే ప్రజలంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్‌పై కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్