రైతును కాల్చిన పోలీసులు (వీడియో)

1541చూసినవారు
శంభు సరిహద్దు వద్ద నిరసన తెలుపుతున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ క్రమంలో పోలీసులు పేల్చిన రబ్బరు బుల్లెట్ కంటికి తగలడంతో సత్వీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్సు లేదా ప్రథమ చికిత్స కోసం అతనిని స్నేహితులు భుజాలపై మోసుకెళ్లారు. ఈ ఘటనపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్