ఆ రోజు బ్యాంకులకు సెలవు లేదు

72చూసినవారు
ఆ రోజు బ్యాంకులకు సెలవు లేదు
బ్యాంకు ఖాతాదారులకు RBI శుభవార్త చెప్పింది. మార్చి 31 ఆదివారం రోజున ప్రభుత్వ రంగ PSU బ్యాంకులన్నీ యథావిధిగా సేవలు అందించాలని రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీచేసింది. ఈ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు రోజు ఆదివారం కావడంతో RBI ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా పనిచేయాలని RBI సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్