గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

1860చూసినవారు
గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు
అశ్వారావుపేటకు చెందిన ఇద్దరు యువకులు సోమవారం ఏపీలోని వేలేరుపాడు మండలంలో గల కట్కూరు శివాలయానికి దర్శనానికి వెళ్లారు. కాగా శివాలయం సమీపంలో ఉన్న గోదావరిలో సదరు యువకులు స్నానానికి వెళ్ళగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్