ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి

569చూసినవారు
ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు మంగళవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశానికి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామ సహాయం హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతూ మధిర నియోజకవర్గ ప్రజలందరూ ఖమ్మం ఎంపీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్