పంట అవశేషాలు కాల్చకండి: వ్యవసాయ శాఖ అధికారి

59చూసినవారు
పంట అవశేషాలు కాల్చకండి: వ్యవసాయ శాఖ అధికారి
ఖమ్మం జిల్లా మధిర మండల వ్యవసాయ అధికారి సర్వసుద్ది సరితా సోమవారం రైతులకు పలు ముఖ్య సూచనలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మండల పరిధిలో మొక్కజొన్న, వరి పంట కోతల అనంతరం మిగిలిన పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియ దున్నడం ద్వారా మంచిదని అలాగే రైతులకు క్షేత్ర స్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్