గంజాయి పై ఉక్కు పాదం మోపిన: మధిర ఎస్సై

1075చూసినవారు
మధిరలో కొంతమంది యువత రోజురోజుకు గంజాయికి బానిసలవుతున్నారు. దీంతో మధిరకు ఎక్కడ నుండి గంజాయి రవాణా అవుతుందనే విషయాలపై పోలీసుల ప్రత్యేకమైన నిఘాలో భాగంగా మధిర ఎస్సై సంద్య బుధవారం ఆంధ్రా నుండి తెలంగాణకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్దనుండి సుమారుగా 1. 380 కేజీల గంజాయిని విలువ సుమారుగా 27, 600, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.

సంబంధిత పోస్ట్