మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

82చూసినవారు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి వైపు వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తరలించి ఆదుకున్నారు. క్షతగాత్రులను స్థానిక కిమ్స్ హాస్పిటల్ కు తరలించాలని పోలీసులకు సూచించారు. దీంతో క్షతగాత్రుని కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్