విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసిన మంత్రి

76చూసినవారు
పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సైకిళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం కూసుమంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ. విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, పిఎస్ఆర్ ట్రస్టు సభ్యులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్