నేలకొండపల్లికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకోస్తా: మంత్రి

58చూసినవారు
భక్తరామదాసు నడియాడిన నేలకొండపల్లికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎంపీ రఘరాంరెడ్డి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్తో కలిసి బుధవారం నేలకొండపల్లి భక్తరామదాసు మందిరంలో ధ్యానమందిరాన్ని మంత్రి ప్రారంభించారు. భక్తరామదాసు ఆనాడు స్వార్థం కోసం పనిచేయలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్