అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

52చూసినవారు
పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్