రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

14606చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలం బుగ్గపాడులో సోమవారం చోటు చేసుకుంది. బుగ్గపాడుకు చెందిన కల్లూరు దాసు(40) కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. పని కోసం ఆయన రహదారి వెంట వెళ్తుండగా చంద్రాయపాలెం నుంచి సత్తుపల్లి వైపు వెదురు బొంగుల లోడ్ తో వస్తున్న లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దాసు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్