అక్రమ మైనింగ్ చేస్తే చర్యలు మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్

587చూసినవారు
అక్రమ మైనింగ్ చేస్తే చర్యలు మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్
కామేపల్లి మండలంలో చెరువుల్లో అక్రమ మైనింగ్ చేస్తే చర్యలు తప్పవని మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సాయి నాథ్ గురువారం అన్నారు. ఇటివల పండితాపురం గ్రామంలో జరుగు తున్న ఘర్షణలకు కారణం అక్రమ మట్టి తోలకాలేనని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో ముచ్చర్ల క్రాస్ రోడ్లోని చాకి రేవు కుంటను క్షేత్రస్థాయిలో పరిశలించారు. చెరువులో మట్టి తోలకాలు సంబందించిన అనుమతులను తదితర అంశాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్