విద్యార్థిని, విద్యార్థులను పేరెంట్స్ ప్రోత్సహించాలి: సిఐ

73చూసినవారు
విద్యార్థిని, విద్యార్థులను పేరెంట్స్ ప్రోత్సహించాలి: సిఐ
పదవ తరగతి ఫలితాలలో కారేపల్లి మండల వ్యాప్తంగా విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పిల్లల ఫలితాలను చూసి వారిని ప్రోత్సహించాలని కారేపల్లి మండల రూరల్ సీఐ తిరుపతి రెడ్డి మంగళవారం అన్నారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ ఫలితాలు చూసి ప్రోత్సహించాలన్నారు. కించపరచవద్దని సూచించారు. ఒకవేళ దురదృష్టవ శాత్తు ఫలితం సాధించకపోయిన, ఫెయిల్ అయిన తిరిగి రాసుకోవచ్చు అన్నారు.

సంబంధిత పోస్ట్