కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి సెటైర్లు

65చూసినవారు
కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి సెటైర్లు
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆయన మాట్లాడుతూ..'హామీల అమలుకు కాంగ్రెస్ కార్యాలయాల్లో నోట్లు ముద్రించే మిషన్లు పెడతారేమో. గత అసెంబ్లీ ఎన్నికల్లో యూత్, మహిళలకు, రైతులకు ఇచ్చిన హామీలను చేసి చూపెట్టాలి' అని సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్