నూతన సంవత్సరంలోకి అడుగేడుతున్న తరుణంలో పలు విషయాల్లో కీలక మార్పులు రానున్నాయి. అవేంటంటే.. ఆధార్ కార్డు వివరాల్లో ఉచితంగా మార్పులు చేసుకునేందుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఆ తరువాత చేసుకునే మార్పులకు రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 2022-23 సంవత్సరానికి చెందిన ఐటీ రిటర్నుల దాఖలుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఈలోపు పెనాల్టీతో సహా రిటర్నులు దాఖలు చేయాలి.