రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. యశ్ దయాల్ బౌలింగ్లో రియాన్ పరాగ్ (30) పరుగుల వద్ద కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్ (57* ) ధ్రువ్ జురెల్ (1*) ఉండగా RR స్కోరు 14 ఓవర్లకు 107/2గా ఉంది.