పేకాట స్థావరాలపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు

85చూసినవారు
పేకాట స్థావరాలపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు
ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమాన గ్రామ శివారులో మంగళవారం మధ్యాహ్నం పేకాట స్థావరాలపై వాంకిడి ఎస్ఐ ప్రశాంత్, టాస్క్ ఫోర్స్ ఎస్సైతో కలసి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఖమాన గ్రామానికి చెందిన లోబడే బాపురావు (40), మస్నే సంతోష్, (33), మస్నే తుకారాం, (42), అదే అనిల్, (35) బామ్నే రాఘవ (36), బండె చంద్ర శేఖర్ (19) లను వాంకిడి పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్