కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటివల అకాల వర్షలు రైతులు వ్యవసాయ భూములలో మిర్చి, మొక్క జొన్న, వేరుశనగ జొన్న పంటలు వేశారు. అవి చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురవడంతో చింతలమలేపెల్లి, బెజ్జురు, సిర్పూర్ టీ ఇతర ప్రాంతాలలో రైతులు పంట నష్టపోయారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వెలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని దానితోపాటు ప్రభుత్వము రుణమాఫీని ప్రకటించాలని శనివారం వినతి పత్రంలో కోరారు.