వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు

65చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని బెండార గ్రామపంచాయతీ గ్రామం ఆవరణలో గురువారం భారీగా లీకేజీ ప్రభావంతో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లని గ్రామస్థులు స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లని అదుపు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్