ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సీతక్కను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంకగా కలిసి వాంకిడి మండలంలో గల వివిధ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. సీతక్క సానుకూలంగా స్పందించారు. వాంకిడి మండలంలో గల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చేస్తాము అని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గురునులే నారాయణ, తదితరులు ఉన్నారు.