డోర్లి2 ఓసి ని సదర్శించిన ప్రొఫెసర్

73చూసినవారు
డోర్లి2 ఓసి ని సదర్శించిన ప్రొఫెసర్
కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం బెల్లంపల్లి ఏరియా లో మూత పడిన డోర్లీ ఓసీ 2 గనిని వెస్ట్ బెంగాల్ లోని షిబ్పూర్ లోని ఐఐఈఎస్టీ ప్రొఫెసర్ సుదీప్తా ముఖోపాద్యాయ శనివారం సందర్శించారు. మూత పడ్డ గని, పరిసర ప్రాంతాల్లో చేపట్టిన పర్యావరణ, ప్రజాహిత పనులు, కట్టడాలను పరిశీలించారు. నీటి నిర్వహణ, మృత్తిక సంరక్షణ చర్యలు వాటి వివరాలను తెలుసుకున్నారు. జీఎం రవిప్రసాద్ ప్రొఫెసర్ కు ఏరియా వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్