కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ చైర్మన్ సద్దాం హుస్సేన్

77చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ చైర్మన్ సద్దాం హుస్సేన్
హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విట్టల్ ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సద్దాం హుస్సేన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసి అధ్యక్షులు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్