బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన పోతేపల్లి యువకులు

588చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన పోతేపల్లి యువకులు
కాగజ్‌నగర్‌ పట్టణం సర్ సిల్క్ లోని ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీశ్ బాబు నివాసంలో శుక్రవారం పెంచికల్ పేట్ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వీరికి సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు కాలనీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్