రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

83చూసినవారు
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని భారాస నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం కాగజ్‌నగర్‌ మండలంలోని ఈజ్గం మార్కెట్, నజ్రూల్నగర్ విలేజ్ నెం 3, 4, 5, 10లో పార్టీ శ్రేణులతో కలిసి చెరువులను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి వనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. అడ ప్రాజెక్టు కాల్వల మరమత్తులకు 20 కోట్లు మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్