విద్యుత్తు సరఫరాలో అంతరాయం

1564చూసినవారు
విద్యుత్తు సరఫరాలో అంతరాయం
అశ్వారావుపేట మండలం వినాయకపురం 33/11కేవీ విద్యుత్తు సబ్ స్టేషనులో గురువారం మరమ్మతులను చేస్తున్నందున మధ్యాహ్నం 12 వరకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయనున్నట్లు ఏడీఏ వెంకటేశ్వరరావు తెలిపారు. వినాయకపురం, నారాయణపురం, గంగారం విద్యుత్తు సబ్ స్టేషన్ల పరిధిలో గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్