మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

77చూసినవారు
ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం ఉదయం 43 అడుగుల నీటిమట్టం నమోదు కావడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి కరకట్టపైకి యాత్రికుల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్