మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులుగా మహమ్మద్ ఖాన్
మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు మహమూద్ ఖాన్ ను నియమించారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ తెలంగాణ మైనారిటీ విభాగం ఉత్తర్వులు విడుదల చేశారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గాల వారీగా పరిశీలకులను నియమించారు.