పాల్వంచలో యువకుడు మిస్సింగ్

4011చూసినవారు
పాల్వంచలో యువకుడు మిస్సింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, బంజర గ్రామపంచాయతీ పరిధిలోని చిరుతానిపాడుకు చెందిన పద్దం ఉంగయ్య కు నెల కిందట ఉల్వనూరు కొత్తూరు గ్రామానికి చెందిన ఉంగి ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ నెల 26న తన భార్య వద్దకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్ళాడు. కానీ అక్కడకు వెళ్లకపోగా ఆచూకీ తెలియరాలేదు. దీంతో ఉంగయ్య తండ్రి ఫిర్యాదుతో సోమవారం కేసునమోదు చేసినట్లు ఎస్ఐ బి. శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్