ఘనంగా పంచామృతాభిషేకం

70చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ప్రముఖ ఆలయమైన శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం (గణేష్ టెంపుల్) లో సోమవారం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వర్ణదుర్గ అమ్మవారికి పంచామృతాభిషేకము, అనంతరం చండీహోమం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కె. సులోచన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్