మంత్రిని కలిసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

54చూసినవారు
మంత్రిని కలిసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గెస్ట్ హౌస్ లో బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్