దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

15929చూసినవారు
దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు గురువారం అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 10 తులాల బంగారం, 50 తులాల వెండి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

సంబంధిత పోస్ట్