నిమజ్జన వేడుకలను పరిశీలించిన డిఎస్పీ

80చూసినవారు
నిమజ్జన వేడుకలను పరిశీలించిన డిఎస్పీ
మణుగూరు మండలం కొండాయిగూడెం గోదావరి తీర ప్రాంతంలో గణేష్ నిమజ్జన వేడుకలను డిఎస్పీ సోమవారం రాత్రి పరిశీలించారు. అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. గణేష్ నిమజ్జనం వేడుకలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్