పాకాల ఏటి ఉధృతంగా ప్రవాహం

74చూసినవారు
ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని గార్ల గ్రామ సమీపంలో ఉన్న పాకాల ఏటి మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి పొంగి ప్రవహిస్తుంది. దీంతో అటుగా వెళ్లే మద్దివంచ, రాంపురం గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా హై లెవెల్ వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్