రేపు ఇల్లందులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

84చూసినవారు
రేపు ఇల్లందులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఇల్లందు సబ్ స్టేషన్ నందు మరమ్మత్తులు నిర్వహించుటకు ఉదయం 8గంటల నుండి 12గంటల వరకు సుభాష్ నగర్, కళాంజలి థియేటర్ నుండి బుగ్గవాగు బ్రిడ్జి వరకు, సుదిమళ్ల, పూబెల్లి, బొజ్జయిగూడెం, రాఘబోయిన గూడెం, రొంపేడు, మొండితోగు, మిట్టపల్లి, పూసపల్లి ఏరియాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఇల్లందు విద్యుత్ శాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో వినియోగదారులు గమనించి సహకరించగలరు అని కోరారు.

సంబంధిత పోస్ట్