మైక్రోచిప్ టెక్నాల‌జీ సెంట‌ర్‌ను ప్రారంభించిన కేటీఆర్

589చూసినవారు
మైక్రోచిప్ టెక్నాల‌జీ సెంట‌ర్‌ను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్‌ కోకాపేట‌లో మైక్రోచిప్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌ను ఇవాళ మంత్రి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. నాస్కామ్ ప్ర‌కారం గ‌త రెండేళ్ల‌లో టెక్నాల‌జీ రంగంలో 3వ వంతు ఉద్యోగాలు హైద‌రాబాద్‌లోనే సృష్టించిన‌ట్లు తెలిపారు. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ గణనీయమైన అభివృద్ధి సాధించిందని.. అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ హైదరాబాద్‌లో ఉందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్